పదో క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 1వ తేదీతో కంప్లీట్ అయిపోతాయి.
పదో క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 1వ తేదీతో కంప్లీట్ అయిపోతాయి. మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పదో క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం అందరికి తెలిసినదే అయితే పదో క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 1వ తేదీతో కంప్లీట్ అయిపోతాయి. అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం పదో క్లాస్ ఎగ్జామ్స్ మార్చి 31వ తేదీతో కంప్లీట్ అవ్వాల్సింది. కానీ ఆరోజు రంజాన్ పండగ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం హాలిడే ఇవ్వడం జరిగింది. కనుక … Read more