దేశంలో నే అతి పెద్ద రైల్వేస్టేషన్ ఇప్పుడు మన అమరావతి లోనే

 అతి పెద్ద రైల్వేస్టేషన్ ఇప్పుడు మన అమరావతి లోనే మన దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇప్పుడు మన అమరావతి లోనే అతి త్వరలో రాబోతుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిని అత్యాధునికంగా దేశంలోని అతిపెద్ద రైల్వేస్టేషన్ నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే 56.53 కి. మీ రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి అని రైల్వే శాఖ వారు జూన్ నెలలో టెండర్ లను అనుమతి ఇస్తున్నారు. … Read more

ప్రపంచ ధనవంతుల జాబితా టాప్​ 10లో ఇద్దరు ఇండియన్స్​..

ప్రపంచ ధనవంతుల జాబితా టాప్​ 10లో ఇద్దరు ఇండియన్స్​.. మనం చూసుకున్నట్లు అయితే ప్రపంచం లో కెల్లా ధనవంతుల లిస్ట్ లో ఇద్దరు మన భారతీయులు కావడం గర్వకారణం గా చెప్పొచ్చు.   మన దేశంలో అత్యంత ధనవంతులలిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉండేది ముకేశ్ అంబానీ, రెండవ ప్లేస్ గౌతమ్​ అదానీ అని చెబుతుంటాము . ఇక ప్రపంచంలో అయితే ఎలాన్​ మస్క్​, జెఫ్​ బెజోస్, బిల్​గేట్స్, ఎలాన్​ మస్క్​.. మొదటి స్థానం లో … Read more

పోలవరం ప్రాజెక్ట్. మన ఆంధ్రప్రదేశ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌

పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ లో మొదటి దశ పూర్తి:- మన కూటమి ప్రభుత్వం రావడం తో పనులు చక చక అంటూ అతి వేగంగా దుసుకొని పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని సవ్యముగా జరుగుతున్నాయి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అవి కూడా క్లియర్ చేస్తాను. ప్రజలకు ఎలాంటి భయం లేదు పునరావాసాలు గ్యారెంటీ అంటున్నా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్ట్‌ మరో … Read more

టిటిడి భారీ బడ్జెట్ 2025-26

టిటిడి భారీ బడ్జెట్ 2025-26 హుండీ ఆదాయం అనేది ఎప్పుడు అధిక మొత్తంలోనే ఉంటుంది. టీటీడీ ఈ ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ను రూపొందించింది. ప్రపంచంలో పుణ్యక్షేత్రలలో ఒకటైన దివ్య క్షేత్రం మన తిరుమలగా చెప్పుకుంటాము. కొన్ని వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు స్వామివారి కి వారికి తగినంత డబ్బులను బంగారు నగలను హుండీలో వేయడం జరుగుతుంది. ఆర్థిక శాఖ అధికారులు భక్తులు సమర్పించే నానాలను టీటీడీ వార్షిక బడ్జెట్ గా రూపొందిస్తారు. భక్తుడికి కలియుగ … Read more

వాట్సప్ లో రాబోతున్న కొత్త ఫీచర్ మీకోసం

వాట్సప్ లో రాబోతున్న కొత్త ఫీచర్ మీకోసం వాట్సప్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు ప్రస్తుతం ఈ వాట్సాప్ లో ట్రెండీగా ఒక ఫీచర్ ని అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వాట్సప్ రన్ అవుతుంది. ఈ వాట్సాప్ ని మరికొన్ని ఫీచర్స్ ని యాడ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వాట్సప్ ద్వారా చాటింగ్ మరియు వీడియో కాల్ అండ్ వాయిస్ కాల్ కూడా చేసుకోవచ్చు అయితే వీటికి సంబంధించిన … Read more

మన రాష్ట్రానికి 4 లక్షల గృహాల కు ఏర్పాటు

మన రాష్ట్రానికి 4 లక్షల గృహాల కు ఏర్పాటు ప్రతి ఒక్క పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ ఒక్కరూ ఇల్లు లేదు అని బాధ పడకుండా ఉండడం కోసం మన రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాలను మంజూరు చేయడం జరిగింది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. మన దేశంలో ఎంతోమంది పేదవారు సొంత ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మన ప్రభుత్వం ఇప్పటికే 53 వేల ఇళ్లను … Read more

హెల్మెట్ లేని వారిపై నిగాబెట్టిన ప్రభుత్వం

హెల్మెట్ లేని వారిపై నిగాబెట్టిన ప్రభుత్వం హెల్మెంట్ లేని వారికి వెయ్యి రూపాయలు ఫైన్. ప్రజలలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు ఎక్కువ జరగడం వలన గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2020 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫైన్ వసూలు చేస్తున్నామని అనిత చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని దగ్గర్లో మాత్రమే ఇది వసూలు చేయడం జరుగుతుంది. గత నాలుగు సంవత్సరాలలో ఇప్పటికీ ఎన్నో ఆక్సిడెంట్లు మనకు చూసే ఉంటాము. మనం కరెక్ట్ గా వెళ్తున్న అవతలివారు … Read more

నింగి నుండి నేలకు వచ్చిన సునీత విలియమ్స్

సునీత విలియమ్స్ నిజముగా మన దేశం కోసం ఎంతో సాహసం చేసింది.  అసలు ఇన్ని రోజులు అంతరిక్షంలో ఉన్నారు అంటే మామూలు విషయం కాదు అక్కడనీరు దొరకడం కూడా కష్టం. అలాంటిది వాళ్లు తీసుకొని వెళ్ళిన నీటిని సిల్వర్ ప్యాకెట్ లో స్టోర్ చేసుకొని వాటిని ఒక బబుల్ లాగా చేసుకుని వాటిని మింగడం అనేది మామూలు విషయం కాదు. ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ వరల్డ్ సునీత విలియమ్స్. మొత్తానికి భూమ్మీదకు తొమ్మిది నెలల తర్వాత … Read more

అమరావతి తిరుపతిలోనూ రాబోతున్న లులు మాల్స్.

అమరావతి తిరుపతిలోనూ రాబోతున్న లులు మాల్స్. తిరుపతిలోనూ అమరావతి లోను మాల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో చెప్పడం జరిగింది విశాఖలో తెదేపా ప్రభుత్వం 2014-19 సంవత్సరంలో విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు అంతా సిద్ధం చేయడం జరిగింది. ఇందుకుగాను ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో మన రాష్ట్రానికి రావడానికి లులు ఒప్పుకుంది. ఇందుకుగాను క్యాబినెట్ ఆమోదముద్ర ఇవ్వడం కూడా … Read more

అతి త్వరలో రాబోతున్నసాటిలైట్ ఇంటర్నెట్

సాటిలైట్ ఇంటర్నెట్ మనకు అతి త్వరలో రాబోతుంది సాటిలైట్ సాయంతో ఏ ప్రాంతంలో అయినా అత్యధిక వేగంగా ఇంటర్నెట్ సేవలు పొందే అవకాశం మన దేశంలో లభించడం అతి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అగ్రగామి టెలికం సంస్థలు భారతీయ ఎయిర్టెల్ జియో ఒప్పందం చేసుకోవడానికి అమెరికా కుబేరుడు సంస్థ ఫేస్ అగ్రగామి టెలికాం సంస్థలు సాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే స్టేట్స్ అనుబంధ స్టార్ లింక్ 100 దేశాల్లో అందిస్తుంది. స్పేస్ ఎక్స్ తో ఇటీవల అమెరికా పర్యటన … Read more