వాట్సప్ లో రాబోతున్న కొత్త ఫీచర్ మీకోసం

వాట్సప్ లో రాబోతున్న కొత్త ఫీచర్ మీకోసం వాట్సప్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు ప్రస్తుతం ఈ వాట్సాప్ లో ట్రెండీగా ఒక ఫీచర్ ని అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వాట్సప్ రన్ అవుతుంది. ఈ వాట్సాప్ ని మరికొన్ని ఫీచర్స్ ని యాడ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వాట్సప్ ద్వారా చాటింగ్ మరియు వీడియో కాల్ అండ్ వాయిస్ కాల్ కూడా చేసుకోవచ్చు అయితే వీటికి సంబంధించిన … Read more

ఉగాది కానుక గా కొత్త పథకం తీసుకొని వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు.

ఉగాది కానుక గా కొత్త పథకం తీసుకొని వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. P4 Model విధానం ఉగాది నాడు ప్రజలకు చిరు కానుక అందించనున్న సీఎం చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లోలో పేదరికం ఇక నుండి కనిపించదు అంటున్నా ముఖ్యమంత్రి. మన అమరావతి లో ఉగాది కానుక గా P4 Model ను ప్రారంభం చేయనున్న సీఎం. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పేద వారు కాకుండ అందరూ అభివృద్ధి చెందాలనే ఒకే వేదిక పై పేదలను మరియు … Read more

ఇంటర్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్

ఇంటర్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్ : ఇంటర్ చదివే విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం. అందరితో పాటు వేసవి సెలవులు తీసుకోవలసిన ఇంటర్ విద్యార్థులు ఇక సెలవలు కాదు కదా అడ్మిషన్స్ కి రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 7th నుండి ఇంటర్ విద్యార్థులకు అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్ విద్యార్థులకు కేవలం మే నెల నుంచి మాత్రమే సెలవులు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల మొత్తం క్లాసెస్ జరిగి మే నెల వరకు ప్రకటించడం … Read more

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. తల్లికి వందన పథకం అమలు చేయనున్న ప్రభుత్వం ఇక అకౌంట్లోకి 15000 రూపాయలు అతి త్వరలో రానున్నది. మన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏమైతే హామీ ఇచ్చిందో తల్లికి వందనం అనే పథకాన్ని త్వరలో అమలు చేయనున్నారని శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ పథకంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలులోనికి రానున్నది. ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ … Read more

పర్యావరణం కోసం ఒక గంట పాటు లైట్స్ ఆఫ్ చేద్దాం రండి.

పర్యావరణం కోసం ఒక గంట పాటు లైట్స్ ఆఫ్ చేద్దాం రండి. మన పర్యావరణం ఒక గంట పాటు కరెంటు ను తగ్గిస్తే మన పర్యావరణం బాగుంటుందని ఒక చిన్న ఆలోచన. ప్రతి సంవత్సరం మార్చి నెలలో నాలుగవ శనివారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు లైట్స్ అన్ని ఆఫ్ చేసి మన వంతు ప్రయత్నం చేద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం. మనిషికి అవసరమైన ఆక్సిజన్ ను మన చెట్ల నుండి లభిస్తుంది. మన భూమి కోసం … Read more

మన రాష్ట్రానికి 4 లక్షల గృహాల కు ఏర్పాటు

మన రాష్ట్రానికి 4 లక్షల గృహాల కు ఏర్పాటు ప్రతి ఒక్క పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ ఒక్కరూ ఇల్లు లేదు అని బాధ పడకుండా ఉండడం కోసం మన రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాలను మంజూరు చేయడం జరిగింది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. మన దేశంలో ఎంతోమంది పేదవారు సొంత ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మన ప్రభుత్వం ఇప్పటికే 53 వేల ఇళ్లను … Read more

ఉచిత విద్యను అందజేస్తున్న కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం.

 ఉచిత విద్యను అందజేస్తున్న కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం. కస్తూర్బా గాంధీ విద్యాలయాంలో రూపాయి ఖర్చు లేకుండా పిల్లలను చదివించుకోవడం కోసం మన గవర్నమెంట్ కొత్త పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఎంతోమంది పేద విద్యార్థుల కోసం గా ఉచిత విద్యను అంద చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. . ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచితంగా విద్యను అందించాలనేది కేజీబీవీ ముఖ్య ఉద్దేశం. ఉచిత విద్యతోపాటు HOSTEL వసతి కూడా … Read more

హెల్మెట్ లేని వారిపై నిగాబెట్టిన ప్రభుత్వం

హెల్మెట్ లేని వారిపై నిగాబెట్టిన ప్రభుత్వం హెల్మెంట్ లేని వారికి వెయ్యి రూపాయలు ఫైన్. ప్రజలలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు ఎక్కువ జరగడం వలన గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2020 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫైన్ వసూలు చేస్తున్నామని అనిత చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని దగ్గర్లో మాత్రమే ఇది వసూలు చేయడం జరుగుతుంది. గత నాలుగు సంవత్సరాలలో ఇప్పటికీ ఎన్నో ఆక్సిడెంట్లు మనకు చూసే ఉంటాము. మనం కరెక్ట్ గా వెళ్తున్న అవతలివారు … Read more

రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక

రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక మన ప్రభుత్వం ప్రతినెల రేషన్ బియ్యం కందిపప్పు చక్కెర ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక మీదట రేషన్ ఏప్రిల్ నుండి రాదు అని అధికారులు చెబుతున్నారు అస్సలేందుకు రేషన్ రాదు: మన ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే ఇప్పుడు ఉన్న రేషన్ దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ (e-KYC) పూర్తి చేసుండాలి. ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేయకుండా ఉంటారో ఏప్రిల్ ఒకటో తేదీ రేషన్ నిలిపివేస్తామని … Read more

రాజీవ్ యువ వికాసం స్కీం

రాజీవ్ యువ వికాసం స్కీం వ్యాపారులకు గొప్ప అవకాశం నాలుగు లక్షల రూపాయలను  80 శాతం వరకు సబ్సిడీ రాజీవ్ యువ వికాస స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించాలని అలాగే పేదవాళ్లు మధ్య తరగతి కుటుంబాలకు సాయం అందించాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలిజిబుల్ అయినా పేద మధ్యతరగతి కుటుంబాలకు నాలుగు లక్షల ఆర్థిక సాయం ఇవ్వడమే కాకుండా సగానికి పైగా సబ్సిడీ ఇచ్చేందుకు గవర్నమెంట్ నిర్ణయం … Read more