SSC 2025 పరీక్షల యొక్క వివరాలు
ఏపీ 2024-25 ఎక్సమ్ ఇయర్
సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (BSEAP)
ఎగ్జామ్స్ మార్చ్ 17 నుండి 31 వరకు జరిగినట్లు అందరికి తెలిసిన విషయమే. అయితే
మొత్తం మార్కులు 600 పెట్టడం జరిగింది.
పదవ క్లాసు సంబంధించి ఆరు సబ్జెక్టులు ఉంటాయి.
ప్రతి ఒక్క సబ్జెక్టు గాను 100 మార్కులు పెట్టడం జరుగుతుంది.
ఈ పరీక్షా విధానంలో 80 మార్కులకు థియరీ ఉంటుంది.
రిమైనింగ్ 20 మార్కులకి ఇంటర్నల్స్ ఉంటాయి.
ప్రతి ఒక్క సబ్జెక్టులో 35 మార్కులు వస్తే పాస్ అవ్వడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) ప్రకారం ఉత్తీర్ణత శాతాన్ని 35% ప్రకటించారు. అంటే కనీసం ప్రతి సబ్జెక్టులో 35 మార్కులు వచ్చినచో ఉత్తీర్ణలు అయినట్టే.
SSC మార్కుల విడుదల తేదీ:-
(BSEAP) ప్రకారంగా పరీక్ష ఫలితాలు ఇంచుమించు 22 ఏప్రిల్ 2025 తేదీ విడుదల అవ్వవచ్చు.
పరీక్షలు అయిపోయిన అనంతరం పరీక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ స్టార్ట్ అయినట్టు మనందరికీ తెలిసిన విషయమే. ఈ మూల్యాంకన ప్రక్రియ కూడా అధికారుల సంరక్షణలో సీసీ కెమెరాల ఫుటేజ్ ల మూల్యాంకన ప్రక్రియ జరపడం జరిగింది.

రిజల్ట్స్ డేట్:-
10 వ తరగతి రిజల్ట్స్ ను 22 ఏప్రిల్ 2025 తేది నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయుటకు సర్వం సిద్ధం చేసింది.

SSC ఫలితాలను తెలుసుకోవడం ఎలా?
అధికారిక వెబ్సైట్: ap.gov.in
లాగిన్ అవ్వడం కోసం విద్యార్థి యొక్క రోల్ నంబర్ మరియు రోల్ కోడ్ ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేసిన తరువాత
ఫలితాల పేజీలో మీ మార్క్స్ మీమో, గ్రేడ్లు మరియు డివిజన్ చూపబడుతాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి పరీక్ష ఫలితాలను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవడానికి
SSC అధికారిక వెబ్సైట్ ను ఇవ్వడం జరిగింది.
https://bse.ap.gov.in/ లేదా
https://results.bse.ap.gov.in/
ఈ లింకుల ఆధారంగా పరీక్ష ఫలితాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.