భూమిపైకి తిరిగి వస్తున్న సునీత విల్ మోర్

మరికొన్ని గంటల్లో భూమిపైకి రానున్న సునీత మరియు బచ్ బారీ విల్ మోర్ భూమిపైకి తిరిగి వస్తున్న సునీత విల్ మోర్ అమెరికా కాలగామం ప్రకారం రేపు తెల్లవారుజామున 3.27 నిమిషములకు రాక అమెరికాలో ఫ్లోరిడా సముద్రంలో దిగనున్నారు వారితోపాటు హెగ్, గుర్బవోన్ 9 నెలల నిరీక్షణకు శుభం కార్డ్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడు ఎనిమిది రోజులు అనుకుని వెళ్లిన సునీత విలియమ్స్ బాచి విల్ మోర్ లో అనుకోకుండా జరిగిన ఆటంకంలో వారు అక్కడే … Read more

చంద్రయాన్-5పై ఇస్రో కీలక అప్‌డేట్.

ISRO చంద్ర‌యాన్‌-5 చంద్ర‌యాన్‌-5 మిష‌న్‌కు ఇటీవ‌ల కేంద్రం ఆమోదం తెలిపిన‌ట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయ‌ణ‌న్ తెలిపారు. చంద్ర‌యాన్‌-3 ద్వారా 25 కేజీల బ‌రువున్న ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్‌ను తీసుకెళ్లార‌ని, అయితే చంద్ర‌యాన్‌-5 ద్వారా 250కేజీల బ‌రువున్న రోవ‌ర్ చంద్రుడి మీద‌కు వెళ్ల‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  చంద్రయాన్-5పై ఇస్రో కీలక అప్‌డేట్.. త్వరలోనే చంద్రునిపై మన దేశ జెండా ఎగరడం ఖాయమని.. చంద్రయాన్-4 తర్వాత చేపట్టబోయే  ప్రాజెక్టు గురించి ఆయన తెలిపారు .. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ … Read more

స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చెత్త ఎత్తిన సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చెత్త ఎత్తిన సీఎం చంద్రబాబు మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకున్నట్లే మన రాష్ట్రాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదా అప్పుడే ఎలాంటి వైరస్లు మన జోలికి రావు. ఎపీ ప్రభుత్వం అందుకుగాను ప్రతి నెలలో మూడో శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మంత్రి నారా లోకేష్ గారు కూడా పాల్గొన్నారు. లోకేష్ తణుకు లోని ఇతర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి చెత్త ఊడ్చే కార్యక్రమంలో భాగం పంచుకున్నారు ఈరోజు మంగళగిరి ఏకో … Read more

శ్రీనివాస కళ్యాణోత్సవానికి 300 బస్సులు ఏర్పాటు

 శ్రీనివాస కళ్యాణోత్సవానికి 300 బస్సులు ఏర్పాటు  తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వద్ద శ్రీదేవి- భూదేవి సమేత శ్రీనివాసునికి నేడు ఘనంగా కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని 26,000 మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఆలయం ముందు ఉన్న క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ పరిధిలోని వెంకట పాలెంలో మార్చి 15 శనివారం సాయంత్రం … Read more